జ్వరాలు అదుపులో ఉండేల చర్యలు తీసుకోవాలి

78చూసినవారు
జ్వరాలు అదుపులో ఉండేల చర్యలు తీసుకోవాలి
సీజనల్ జ్వరాలు అదుపులో ఉండేల చర్యలు చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె. విజయ పార్వతి అన్నారు. మంగళవారం మన్యం జిల్లా, కురుపాం, గుమ్మలక్ష్మీపురం సామాజిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు జ్వర లక్షణాలతో ఎంత మంది వస్తున్నారు, ఏ విధమైన జ్వారాలుగా గుర్తించడం జరిగింది, వారికి అందజేస్తున్న చికిత్స అడిగి తెలుసుకున్నారు.