సిరుల ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న రాష్ట్ర నాగావంశం డైరెక్టర్

1393చూసినవారు
సిరుల ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న రాష్ట్ర నాగావంశం డైరెక్టర్
జరాజాపుపేట గ్రామంలో ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్ర నాగావంశం కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిల వాసు గారు దంపతులు. ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరి మీద ఉండాలని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆయనతోపాటు 18 వ వార్డు కౌన్సిలర్ శ్రీ నల్లి శ్రీను పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్