శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర నాగవంశం డైరెక్టర్ మద్దిల వాసు

443చూసినవారు
శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర నాగవంశం డైరెక్టర్ మద్దిల వాసు
మహా శివరాత్రి ని పురస్కరించుకొని శివాలయంలో మహా రుద్రాభిషేకాన్ని రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిల వాసు కుటుంబ సమేతంగా శనివారం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్