రైల్వే భాదితులను పరామర్శించిన నారా భువనేస్వరి

776చూసినవారు
రైల్వే భాదితులను పరామర్శించిన నారా భువనేస్వరి
విజయనగరంలో మంగళవారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉన్న ఇటీవల రైలు ప్రమాదంలో గాయాలు పాలైన వారిని పరామర్శించడానికి వచ్చిన నారా భువనేశ్వరి కోసం ఆసుపత్రి బయట నిరీక్షణ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తెలుగుయువత రాష్ట్ర, పార్లమెంట్ సభ్యులు. కొద్దీ సమయం తరువాత బాధితులను పరామర్శించి నారా భువనేశ్వరి ఆసుపత్రి బయటకు వచ్చి అభిమానులకు వందనాలు తెలియజేసారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you