వైసీపీ నేత అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు

68చూసినవారు
వైసీపీ నేత అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు
AP: వైసీపీ నేత అంబటి మురళీకృష్ణకు చెందిన అపార్ట్‌మెంట్‌లో మరోసారి తనిఖీలు జరుగుతున్నాయి. నిర్మాణాలకు రైల్వే ఎన్‌వోసీ రద్దు లేఖను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర బయటపెట్టిన విషయం తెలిసిందే. ఎన్‌వోసీ రద్దు చేసిన తర్వాత కూడా నిర్మాణం జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో పట్టాభిపురంలోని బహుళ అంతస్తుల నిర్మాణాలను గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు, రైల్వేశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్