జోరుగా మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం

883చూసినవారు
జోరుగా మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిది జరజాపుపేట గ్రామంలో 18వ వార్డులో జోరుగా సాగిన మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో 18వ కౌన్సిలర్ నల్లి కృష్ణవేణి శ్రీను గారి ఆధ్వర్యంలో వార్డు కన్వీనర్ నల్లి శివప్రసాద్ గారు, గృహ సారధులు ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల గురించి అందుతున్నాయా లేవని అడిగి మరీ తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిల వాసు గారు, డ్వాక్రా సంఘాల అధ్యక్షురాలు శ్రీమతి కనకల హైమావతి గారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్ము వెంకటరమణ గారు, మద్దిల రాజారావు గారు, మన్యపురి మోహన్ రావు గారు, మద్దిల దుర్గారావు గారు మరియు గ్రామ నాయకులు, 18 వ వార్డులో ఉన్నటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్