విజయనగరం జిల్లాలో విషాద ఘటన

74చూసినవారు
విజయనగరం జిల్లాలో విషాద ఘటన
నెల్లూరు జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లా వాసి చంద్రశేఖర్ పెళ్లకూరు మండలంలోని రాజుపాలెం అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం పోలీసులు చంద్రశేఖర్‌ను వేప చెట్టుకు ఉరేసుకుని ఉన్నట్లు గుర్తించారు. నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వర రావు వివరాల ప్రకారం, మెగా కంపెనీలో పని చేస్తున్న చంద్రశేఖర్, పెళ్లకూరు ప్రాంతంలో నివసించేవాడు. భార్యతో వివాదాల కారణంగా మనస్తాపం చెందినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్