ఎన్నికల కౌంటింగ్ వివరాలు ఇవే

53చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తరువాత అంటే 8. 30 గంటల్నించి ఈవీఎంలను లెక్కిస్తారు. పార్వతీపురం మన్యం గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హార్టికల్చర్ కాలేజ్ కౌంటింగ్ సెంటర్ లో పార్వతీపురం నియోజవర్గంనికి మొత్తం టేబుల్స్ 14 ఉన్నాయి మొత్తం రౌండ్స్ 17 ఉంటాయి. అదేవిదంగా సాలూరు నియోజకవర్గం లో మొత్తం టేబుల్స్ 14లో మొత్తం రౌండ్స్ 18 ఉంటాయని ఎన్నికల అధికారి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్