ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కు ఘన స్వాగతం

56చూసినవారు
ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కు ఘన స్వాగతం
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ తొలిసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జిల్లాకు బుధవారం విచ్చేశారు. ఈ నేపథ్యంలో అయినాడా జంక్షన్ వద్ద రాజాం నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఊరేగింపుగా కార్లతో ర్యాలీ నిర్వహించారు. రాజాం పట్టణానికి తీసుకొనిరాగా విజయంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్