మెంటాడలో అరకు కూటమి అభ్యర్థి ఘనంగా ఎన్నికల ప్రచారం

70చూసినవారు
మెంటాడలో బుధవారం అరకు కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత బహిరంగ సభలో మాట్లాడారు. దేశానికి వెన్నెముక నరేంద్ర మోదీ అని, ప్రపంచం గర్వించదగ్గ దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు వాక్సినేషన్ అందించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జి. ఏ. నాయుడు, వెంకటరావు, బోని చంద్రి నాయుడు, ప్రసాద్, సూర్యనారాయణ, రాజశేఖర్, అన్నవరం, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్