శృంగవరపుకోటలో చెరువును తలపించిన ప్రధాన రహదారి

50చూసినవారు
శృంగవరపుకోట మండల కేంద్రంలో ప్రధానంగా ప్రదానరహదారి ఏ మాత్రం వర్షం పడిన చెరువును తలపిస్తుంది. ప్రధానంగా సాయి బాబా గుడి నుండి దేవి గుడి వరకు ఉన్న ప్రధాని రహదారి నీరుతో నిండిపోతుంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి సాయిబాబా గుడి వెనక ఉన్న కోనేరు నిండిపోవడంతో నీరు రోడ్డుపైకి వచ్చి చేరడంతో రోడ్డు చెరువును తలపించింది. దీంతో వాహనదారులు, పాదచారులు ప్రయాణం చేయుటకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్