Mar 28, 2024, 03:03 IST/ఖానాపూర్
ఖానాపూర్
'లోకల్ యాప్'తో ఆత్రం సుగుణక్క
Mar 28, 2024, 03:03 IST
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, అందరి సహకారంతో విజయం సాధిస్తానని కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క అన్నారు. ఎంపీ అభ్యర్థిగా ఏఐసీసీ సుగుణక్క పేరును ప్రకటించింది. ఈ సందర్భంగా మొదటిసారిగా 'లోకల్ యాప్ ప్రతినిధి'తో ఆమె మాట్లాడారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుండి మహిళకు మొదటిసారిగా ఎంపి టికెట్ కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.