విజయవాడ వరద బాధితులకు సాయం

83చూసినవారు
విజయవాడ వరద బాధితులకు విశాఖకు చెందిన ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ నిరుద్యోగ యువతతో కలిసి దుస్తులు , బూట్లు, శానిటరీ ప్యాడ్స్‌, బకెట్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తో పాటు నేషనల్ నరేంద్ర మోడీ విచార్ మంచ్ సౌత్ ఇండియా ఇంచార్జ్ పిలైజి, పగలవంజి, కరుణామూర్తి, పురుషోత్తం, రాజేంద్రన్, గోంప ప్రకాష్, శివ, లక్ష్మణ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్