అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జన కార్యక్రమం

2120చూసినవారు
అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జన కార్యక్రమం
సోమవారం రాత్రి యర్రవరం గ్రామంలో బీసీ కాలనీలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా లడ్డు వేలం పాట జరిగింది. వరహాల బాబు అధిక ధరతో లడ్డుని సొంతం చేసుకున్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. బాణాసంచా, డీజేలతో ఊరంతా ఊరేగింపుగా నృత్యాలు చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తులు విజయవంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్