75 మద్యం బాటిళ్లు స్వాధీనం -ఒకరి అరెస్టు

2269చూసినవారు
75 మద్యం బాటిళ్లు స్వాధీనం -ఒకరి అరెస్టు
ఎస్. రాయవరం మండలం గుడివాడ జంక్షన్ వద్ద ఒక వ్యక్తి నుంచి 75 మద్యం బాటిళ్లు స్వాధీనపర్చుకుని అతనిని అరెస్టు చేసినట్టు ఎస్ఐ విభీషణరావు చెప్పారు. తమకు అందిన సమాచారం మేరకు సోమవారం సాయంత్రం గుడివాడ జంక్షన్ లో తనిఖీలు జరపగా, ఒక వ్యక్తి వద్ద 75 మద్యం సీసాలు లభ్యమయ్యాయని చెప్పారు. వీటిని దార్లపూడికి తరలిస్తున్నట్టు గుర్తించామని చెప్పారు. ఈ మేరకు దార్లపూడికి చెందిన వ్యక్తిని అరెస్టు చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్