పవన్ కల్యాణ్ కు బ్రహ్మరథం పడిన జనం

75చూసినవారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, పర్యటన బుధవారం విజయవంతమైంది. అడుగడుగునా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పవన్ సైతం ఉత్సాహంగా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆయా స్థానాల్లో పోటీ చేస్తున్న అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థులు సుందరపు విజయకుమార్ ను ప్రజలకు పరిచయం చేస్తూ కూటమి అభ్యర్థులకు అఖండ విజయాన్ని చేకూర్చాలని అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్