భక్తులకు మజ్జిగ పంపిణీ

2236చూసినవారు
మహాశివరాత్రి పురస్కరించుకొని శనివారం జీవీఎంసీ 8వ వార్డు రుషికొండ వద్ద జనసేన నాయకులు భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ జనసేన ఇంచార్జి పంచకర్ల సందీప్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. భక్తులు సౌకర్యార్థం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్