ఆర్వో ప్లాంట్ ప్రారంభించిన మంత్రి గంటా శ్రీనివాసరావు

68చూసినవారు
ఆర్వో ప్లాంట్ ప్రారంభించిన మంత్రి గంటా శ్రీనివాసరావు
భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలంలో గల గంభీరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను గురువారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో తాగునీటి సమస్య ఉండటంతో ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్