వనం మనం కార్యక్రమాన్ని ప్రారంభించిన టౌన్ అధ్యక్షులు

56చూసినవారు
వనం మనం కార్యక్రమాన్ని ప్రారంభించిన టౌన్ అధ్యక్షులు
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో స్వచ్ఛతా హి సేవా లో భాగంగా వనం మనం కార్యక్రమాన్ని టిడిపి టౌన్ అధ్యక్షులు దొండా నరేష్ ప్రారంభించారు. మొక్కలు నాటిద్దాం, పర్యావరణం కాపాడుద్దాం అని నినదించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో లోవ రాజ్, సర్పంచ్ సూరి అప్పారావు, టిడిపి నాయకులు, వైస్ ఎంపీపీ, ఇతర నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్