రైలు ప్రమాదం ఉన్నత స్థాయి విచారణ

56చూసినవారు
విశాఖలో ఆదివారం జరిగిన కోర్బా ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ విచారాణకు ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సూరత్ జానీ , చీఫ్ రోలింగ్ స్టాక్ ఇంజనీర్ఎస్పీ బెహరా, సెక్యూరిటీ కమీషనర్ బీఎస్ నాథ్ తో కూడిన ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏర్పాటు చేసింది. సోమవారం స్టేషన్ యార్డ్, మెయింటెనెన్స్ డిపోలోని కోచ్‌ పరిశీలించి విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్