పీఎంఏవై ప్రారంభం

67చూసినవారు
పీఎంఏవై ప్రారంభం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఏవై) 2. 0 పథకాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. ఒడిషా రాష్ట్రం భువనేశ్వర్ లో ప్రోజెక్టును ప్రారంభించారు. ప్రధానమంత్రి పాల్గొన్న ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని మంగళవారం విశాఖపట్నం కలెక్టరేట్ వీసి హాలు నుంచి వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎం. శ్రీభరత్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్