విద్యుత్‌ శాఖ అప్రమత్తం

56చూసినవారు
విద్యుత్‌ శాఖ అప్రమత్తం
వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొన్న ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ సంస్థ పరిధిలోని 11 జిల్లాల అధికారులను ఆదివారం అప్రమత్తం చేశారు. వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేకుండా సేవలందించేందుకు సేవలందించాలన్నారు.

సంబంధిత పోస్ట్