ఆగస్టు 5న పాడేరులో జాబ్ డ్రైవ్

7704చూసినవారు
ఆగస్టు 5న పాడేరులో జాబ్ డ్రైవ్
ఆగస్టు 5న పాడేరు ప్రభుత్వ కళాశాలలో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు.. కళాశాల ప్రిన్సిపాల్ వి. అప్పారావు తెలిపారు. సువర్ణ భూమి ప్రైవేట్ లిమిటెడ్‌లో 50 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేసేందుకు జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి జవహర్ నాలెడ్జ్ కేంద్రంలో శిక్షణ పొందిన 35 సంవత్సరాల లోపు వయస్సు గల యువతీ, యువకులు బయోడేటాతో హాజరుకావాలన్నారు.

ట్యాగ్స్ :