బండారు ఇంటికి భారీగా చేరుకున్న అనుచ‌రులు

1516చూసినవారు
పెందుర్తి సీటును జనసేన నేత పంచకర్ల రమేష్ కు కేటాయింపుపై టీడీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పెందుర్తిలోని బండారు ఇంటికి భారీగా కార్య‌కర్త‌లు, అనుచ‌రులు చేరుకున్నారు. గురువారం మ‌ధ్యాహ్నం బండారు ఇంటి వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కున్నారు. పార్టీకి, పార్టీ స‌భ్వ‌త్వానికి రాజీనామా చేయాల‌ని బండారుపై ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీకి వ్య‌తిరేకంగా నినాలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్