పరీక్షపే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోడీతో ఉప్పరాపల్లి టీచర్

1079చూసినవారు
పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాయవరంమండలం ఉప్పరపల్లి హైస్కూల్ టీచర్ సంపత్ రావుకి అవకాశం లభించింది. సోమవారం ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో భారతదేశం నలుమూలలా నుండి మోడీతో ప్రత్యక్షప్రసారం ద్వారా అనేకమంది సంభాషించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక స్థితిని ఏవిధంగా నిలకడగా ఉంచుకోవాలనే విషయంపై సలహాఇవ్వాలని ఉపాధ్యాయుడు ప్రధానిని అడిగారు. పరీక్ష రాసేముందు మానసికస్థితి ప్రశాంతంగా ఉంచుకోవాలని సలహాఇచ్చారు.

సంబంధిత పోస్ట్