Mar 30, 2024, 17:03 IST/మలక్పేట్
మలక్పేట్
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై
Mar 30, 2024, 17:03 IST
ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా మీర్ పేట్ ఎస్సై సైదులు పట్టుబడ్డాడు. ఎస్సై సైదులు గుర్రంగూడ చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మాధాని సుభాష్ నుంచి రూ. 10వేలు లంచం డిమాండ్ చేశాడు. శనివారం పోలీస్ స్టేషన్లో రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అరెస్ట్ చేసి హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.