52 కిలోల లిక్విడ్ గంజాయి పట్టివేత

6063చూసినవారు
చింతపల్లి మండలంలోని అన్నవరం సమీపంలోని బుధవారం 52 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్టు చేశామని చింతపల్లి ఏఎస్పి ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఏఎస్పి తెలిపిన వివరాలు జీ. మాడుగులకు చెందిన వ్యక్తి యు. ప్రకాష్ నుంచి రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న సుమారు 5. 5 కోట్లు విలువచేసే లిక్విడ్ గంజాయితోపాటు లిక్విడ్ తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్