బస్సులు లేక విద్యార్థుల అవస్థలు

549చూసినవారు
విశాఖలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థుల అవస్థలు పడ్డారు. ఫుట్ బోర్డ్ మీద ప్రయాణం చేస్తూ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల సమయంలో ఉచిత బస్సులను నడుపుతామని చెప్పిన ఆర్టీసీ అసలు బస్సులనే అందుబాటులో ఉంచకుండా చేయడం సరికాదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన‍్న బస్సుల్లోనే కిక్కిరిసి ప్రయాణించాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్