వైభవంగా రథోత‍్సవాలు

62చూసినవారు
వైభవంగా రథోత‍్సవాలు
విశాఖపట్నంలో టర్నర్‌ చౌల్ర్టీలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ విశాఖ జిల్లా సహాయ కమిషనర్ శిరీష, ఈఓ బి. ఎల్. నగేష్, కె. గాయత్రి జగన్నాథ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం నృత్య భారతి డాన్స్ అకాడమీ విద్యార్థులు కూచిపూడి నృత్యాంశాలు ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్