ముద్రగడపై కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు

581చూసినవారు
మద్రగడ పద్మనాభమా.! ఛీ. దరిద్రం. ఇంత దరిద్రపుబతుకు బ్రతికే కంటే చిప్ప పట్టుకుని అడుక్కోవడం బెటర్ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. వైసీపీలో చేరి కాపులను, బడుగు బలహీన వర్గాలను వారికి బానిసలుగా మారుస్తారా అని ప్రశ్నించారు. ప్రజాశాంతి పార్టీలోకి వచ్చి ఉంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్