జనసేన, టీడీపీ నుంచి వైసీపీలో చేరికలు

540చూసినవారు
అచ్చుతాపురం మండలంలోని సెజ్ కాలనీ మోటూరుపాలెం గ్రామం నుంచి జనసేన, టీడీపీకి చెందిన 50 కుటుంబాలు మంగళవారం వైసీపీలో చేరాయి. ఈ సందర్భంగా యలమంచిలి ఎమ్మెల్యే యూవీ. రమణమూర్తిరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ యూ. సుకుమార్ వర్మ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీలో పని చేసేందుకు వస్తున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్