నేటితో ముగియనున్న మాజీ ప్రధాని పదవీకాలం

1059చూసినవారు
నేటితో ముగియనున్న మాజీ ప్రధాని పదవీకాలం
రాజ్యసభలో సుదీర్ఘ కాలంపాటు సభ్యుడిగా కొనసాగిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం నేటితో ముగియనుంది. ఆయన దాదాపు 33 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1991 అక్టోబరులో రాజ్యసభ ఎంపీగా మన్మోహన్ తొలిసారి ఎన్నికయ్యారు. అప్పట్నుంచి ఇప్పటివరకు రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆర్థిక వ్యవస్థలో అనేక సాహసోపేతమైన సంస్కరణలకు మన్మోహన్ సింగ్ నాంది పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్