వైసీపీ ప్రభుత్వానికి ప్రజల నుంచి ఆదరణ
వైసీపీ ప్రభుత్వనికి ప్రజలు నుంచి ఆదరణ పెరుగుతుంది ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమ, అభివృద్ధి చూసి వైసీపీని మళ్లీ గెలిపించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. బుధవారం తంతడి, రాజన్నపాలెం, నునపర్తి, ఆవసోమవరం, ఇరువాడ గ్రామాలలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. ఎమ్మెల్యే ప్రచారానికి ప్రజల బ్రహ్మరథం పట్టారు. కష్టపడిన నాయకులకు పార్టీలోగుర్తింపు ఉంటుందన్నారు.