యలమంచిలి: మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నేత

52చూసినవారు
యలమంచిలి: మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నేత
రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ను యలమంచిలి నియోజకవర్గం టిడిపి ఇన్ ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు శుక్రవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వెనకబడిన ఎలమంచిలి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు నాగేశ్వరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్