వరుసగా ఐదో విడత రైతు భరోసా అందిస్తున్నాం: సీఎం జగన్

5335చూసినవారు
వరుసగా ఐదో విడత రైతు భరోసా అందిస్తున్నాం: సీఎం జగన్
వరుసగా ఐదో విడత రైతు భరోసా అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘దేశంలో బీమా ప్రీమియం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే. అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయం పెంచాం. రైతులకు 9 గంటల విద్యుత్ అందిస్తున్నాం. ఇప్పటివరకు రైతు భరోసా కింద రూ.34,288 కోట్లు చెల్లించాం. మొత్తం 53.58 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్