మళ్లీ అధికారంలోకి వస్తాం: సజ్జల

67చూసినవారు
మళ్లీ అధికారంలోకి వస్తాం: సజ్జల
ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు. చంద్రబాబుకు తన మీదే నమ్మకం లేదని, కుప్పంలోనూ వైసీపీ గెలవబోతుందన్నారు. మళ్లీ అధికారంలోకి వైసీపీ రాబోతుందన్నారు.

సంబంధిత పోస్ట్