‘ఉచిత బస్సు ప్రయాణం’పై ప్రధాని కీలక వ్యాఖ్యలు

562చూసినవారు
‘ఉచిత బస్సు ప్రయాణం’పై ప్రధాని కీలక వ్యాఖ్యలు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీతో మెట్రోను ఇబ్బందుల్లో పడేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నిర్ణయంతో 50 శాతం మహిళా ప్రయాణికులను మెట్రో కోల్పోతుందన్నారు. ‘ఇలా చేయడం వల్ల మెట్రో నిర్వహణ సాధ్యం కాదు. భవిష్యత్తులో మెట్రో నిర్మాణం జరుగుతుందా? లేదా? అనేదానిపై సందిగ్ధం ఏర్పడింది. బస్సు ఫ్రీగా ఇచ్చి మెట్రోను ఖాళీ చేస్తే ఎలా నడుస్తుంది?’ అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్