ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్ముపై ప్రధాని వ్యాఖ్యలు

66చూసినవారు
ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్ముపై ప్రధాని వ్యాఖ్యలు
అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న నోట్ల గుట్టలపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాన్నిపేదలకు పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ‘గత ప్రభుత్వాల హయాంలో కొందరు తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారు. ఆ డబ్బంతా వారికి చెందాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇప్పటికే పట్టుబడిన సొమ్ముపై న్యాయ వ్యవస్థను సలహా కోరానని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్