సచివాలయంలో వన మహోత్సవం

53చూసినవారు
సచివాలయంలో వన మహోత్సవం
ఆచంట మండలం, కొడమంచిలి గ్రామంలో గ్రామ సర్పంచ్ సుంకర సీతారాం ఆధ్వర్యంలో శుక్రవారం వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు మరియు పాఠశాలల వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని కోరారు.

సంబంధిత పోస్ట్