నరసాపురంలో రైతాంగ సమస్యల పరిశీలన

56చూసినవారు
నరసాపురంలో రైతాంగ సమస్యల పరిశీలన
భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగరాజు బృందం నరసాపురం మండలం మర్రి తిప్ప - బియ్యపు తిప్ప వరకు ఉన్న బుల్లి పుంత మట్టి రోడ్డును, నల్లి క్రీక్, వెస్ట్ కుక్కలేరు గేట్ల, పూడిక సమస్యలను గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. అనంతరం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, వెంకట రత్నం, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, సత్యం తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్