మావుళ్లమ్మ హుండీ ఆదాయం రూ. 9, 20, 286

50చూసినవారు
భీమవరం పట్టణంలో కొలువైన శ్రీశ్రీ మావుళ్లమ్మ తల్లి హుండీ ఆదాయ లెక్కింపు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడారు. 92 రోజులకు లెక్కించగా రూ. 69, 20, 286 నగదు, 154 గ్రాముల బంగారం, 590 గ్రాముల వెండి వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్