ఆఖరి ఎకరం వరకూ నీరందించడమే చంద్రబాబు లక్ష్యం: మంత్రి నిమ్మల

84చూసినవారు
ఆఖరి ఎకరం వరకూ కూడా నీరందించేలా చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు నాయుడు ప్రతి సమీక్షలోనూ చెబుతున్నారని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం విజయవాడ జలసౌధ కార్యాలయంలో నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలు, చింతలపూడి ఎత్తిపోతల పధకాలపై సంబంధిత శాఖ ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్