యలమంచిలి మండలంలో ఏటిగట్లను పరిశీలించిన కలెక్టర్ నాగరాజు

79చూసినవారు
యలమంచిలి మండల పరిధిలోని దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం గ్రామాల్లో బలహీనంగా ఉన్న ఏటిగట్లను పటిష్టపరిచేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవా నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ నాగరాణి దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం గ్రామాల్లో బలహీనంగా ఉన్న ఏటిగట్లను పరిశీలించారు. సుమారు 6కోట్లు వ్యయంతో ప్రతిపాదలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్