గతప్రభుత్వంలో వైసిపి నాయకులు అరాచకత్వం చేశారు: మంత్రి నిమ్మల

75చూసినవారు
జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజల ఆరోగ్యం కోసం గత టిడిపి ప్రభుత్వం 5350 కోట్లతో చేపట్టిన మంచినీటి ప్రాజెక్టును సైతం గాలికి వదిలేసి నిధులను సైతం దారి మళ్లించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గురువారం
పాలకొల్లులో మంచినీటి సరఫరా విభాగ పథకంను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసి అరాచకత్వం చేశారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్