ఎన్నికల్లో ఓటమిపై రోజా కీలక వ్యాఖ్యలు

563చూసినవారు
ఎన్నికల్లో ఓటమిపై రోజా కీలక వ్యాఖ్యలు
ఏపీ ఎన్నికల్లో ఓటమిపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. నగరిలో ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికలు సునామీలా జరిగాయి. ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు. ఏ రోజుకైనా నిజాలు బయటకు వస్తాయి. వైసీపీ నాయకులు ఏ తప్పూ చేయలేదు. కానీ ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడే కాదు.. ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలకు తాము అండగా ఉంటాం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్