ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు గురువారం నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కాళ్ల మండలం కలవపూడి గ్రామం నుండి ఆయన నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి భారీ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన ర్యాలీగా ఉండి తాసిల్దార్ కార్యాలయానికి తరలి వెళ్తున్నారు.