సీఎంను కలిసిన ఆచంట ఎమ్మెల్యే

82చూసినవారు
సీఎంను కలిసిన ఆచంట ఎమ్మెల్యే
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు విషయాలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే ప్రజల కోసం పనిచేయాలని చంద్రబాబు సూచించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్