అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

83చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
కుక్కునూరు మండలంలోని అల్లిగూడెంకు చెందిన వడ్డే రాములు అనే వ్యక్తి అక్రమంగా తెలంగాణ మద్యం తరలిస్తుండగా అరెస్ట్ చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై రామకృష్ణ పోలీసు సిబ్బందితో కలిసి గురువారం రాములు ఇంటిలో సోదాలు నిర్వహించారు. అతని వద్ద నుంచి 37 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్