MLA గ్రంధి శ్రీనివాస్ గారికి రాఖీ కట్టిన గెడ్డం భారతి గారు.

1383చూసినవారు
MLA గ్రంధి శ్రీనివాస్ గారికి రాఖీ కట్టిన గెడ్డం భారతి గారు.
ఈ రోజు రాఖీ పౌర్ణమి కావున , భీమవరం శాసన సభ్యులు అయిన శ్రీ గ్రంధి శ్రీనివాసరావు కి , వీరవసరం మండల రాయకుదురు గ్రామ సర్పంచ్ అయిన శ్రీమతి గెడ్డం భారతీ భాస్కరావు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపి , MLA ఆశీస్సులు పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్