రేపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నిమిత్తం సమీక్ష!

4826చూసినవారు
రేపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నిమిత్తం సమీక్ష!
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో నిర్మల దేవి ఫంక్షన్ హల్, కలెక్టర్ కార్యాలయంలో పోలీస్, అన్ని శాఖల అధికారులతో 4వ తేదీన జరగబోయే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు, విగ్రహావిష్కరణ కార్యక్రమం గురించి జరిగిన సమీక్ష ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమవరం శాసన సభ్యులు గ్రంధి శ్రీనివాస్, తణుకు నియోజకవర్గం శాసన సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, అధికారులు జిల్లా ఎస్పీ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్